నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. దాదాపు 40 ఏండ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను బలి
ముఖ్యమంత్రి రేవంత్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గులాబీ బాస్ కేసీఆర్పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి. ఖబడ్దార్ రేవంత్ అంటూ నినాదాలు హో�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అసభ్యపదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పోలీసులు ముందు గా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చ
Hyderabad | హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల �
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
చందం’ అంటే పద్ధతి, తీరు, ప్రవర్తన. ఎప్పుడేం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో మనిషికి జన్మతః అలవడిన పద్ధతి నేర్పుతుంది. మాట్లాడే విధానాన్ని తెలుసుకొని చక్కగా, పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి మరో మాట మాట్లాడడు
తెలంగాణ రైతాంగం, ఉద్యమకారులు మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా 2002 నాటి జలసాధన ఉద్యమ నేపథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది.
ప్రాజెక్టుల అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఒకే విషయాన్ని పదేపదే చెప్తున్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం సీఎం
జైరాం రమేశ్, చిదంబరం, ప్రణబ్ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది. ఇది రేవంత్కు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. కాంగ్రెస్లో అంతకంటే లేడు. రెండుకం�
ప్రజా చైతన్యమే మన ఆయుధమని, ఆ దిశగా ప్రతి కార్యకర్తా పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, అసత్య ప్రచారం చేసి, అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్ర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ దళం భగ్గుమన్నది. ఉద్యమనేతను కించపరిస్తే సహించబోమంటూ కదంతొక్కింది.
మరో రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ ల నుంచి అసంతృప్తి వ స్తుందని మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్ స్పష్టం చేశా రు. పదేండ్ల బీఆర్ఎస్, రెండు నెలల కాంగ్రెస్ పాలన పై ప్రతిఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకుం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున పోరాడుతామని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు.
కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పజెప్పడం వారి చేతగాని తనానికి నిదర్శనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట�