కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, డిప్యూటీ సీ�
ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు(స్కైవే) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శనివారాల్లో సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీని సభలో ప్రశంసించిన తీరును చేస్తే ఆయనలో ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నాడని, మహారాష్ట్ర, అస్సాం సీఎంల మాదిరిగానే రేవంత్ కూడా మారుతాడని ఎమ్మెల్సీ, బీఆర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్�
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంశంలో అధికారుల్లో అయోమయం నెలకొన్నది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన..క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలంటే నిపుణులైన ప్లానింగ్ సిబ్బంది చాలా కీలకం.
నేషనల్ హెల్త్మిషన్(ఎన్హెచ్ఎం) పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించా�
Harish Rao | వందరోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాయని.. ఈ వంద రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
Rythu Nestam | రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలిసి ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్�
KTR | రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే.. మరో హిమంతబిశ్వ శర్మ ఇక్కడ్నే పుడతడు.. కాంగ్రెస్ను బొంద పెడ్తడు.
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకంలో లక్షలాది అర్హులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. పథకంలోని లోపాలను సర