కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో డబ్బు దోచుకొనే పనిలో ఆ పార్టీ బిజీ అయ్యిందని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలపై
‘నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
సొమ్ముకొకరిది.. సోకొకరిది అన్న సామెత సీఎం రేవంత్రెడ్డికి నూటికి నూరుపాళ్లు సరిపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.
తాను చేసిన వ్యాఖ్యలు ఓ సామాజికవర్గాన్ని బాధ కలిగించేలా ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జ�
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థత, పట్టింపులేని తనమే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు �
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాథాలజికల్ లయర్గా మారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
వచ్చే వానకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమాను అమ లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్త బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామని, రైతుల వాటా ప్రీమి యం మొత్తాన�
విత్తు నాటి, నీరు పోసి చెట్టును పెంచిందొకరు.. ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునేది ఇంకొకరు అన్నట్టుగా ఉంది ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి. ఉద్యోగాల భర్తీకి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం కసరత్�
కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపు మామూలుగా ఉండదు మరి! దరఖాస్తుల స్వీకరణ, వడపోత, అధిష్ఠానానికి జాబితా, ఆ తర్వాత ప్రకటన.. ఇలా చాలా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ, అదంతా ఒట్టి ముచ్చటేనని, ఆశావహులను నమ్మించేందు�
రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదకొండు అంశాలపై విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ప్రధానికి విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బోధన్ హాస్టల్లో విద్యార్థి వెంకట్ హత్య జరిగిందని, మరో ఏడుగురు విద్యార్థులపై హత్యకేసు నమోదైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో వార్డెన్
బీఆర్ఎస్కు పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్రెడ్డి సర్కారు కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కేసీఆర్ హయాంలో మంజూ రు చేసిన పలురోడ్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంతోపాటు నిధులను ఇతర జిల్లాలకు మళ్ల�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీకే