కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిపై పద్మశాలీలు ఆగ్రహించారు. తమ సమాజాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. వెంటనే కేకే సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద�
Hyd Metro | ఈ నెల 8న హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం పనులను ప్రారంభించనున్నారు. 5.5 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని ఇప్పటికే ప్రభు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గుతున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రచించిన ‘గవర్నర్పేట టు గవర్నర్స్ హౌజ్' పుస్తకాన్ని ఆదివారం హైదరా�
ఎన్నికలకు ముందు అనే క హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్
హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిశారు. భద్రాచలంలోని రామాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, కరకట్ట పనులను వే�
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 7న వేములవాడకు రానున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సన్నిధిలో శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించ
సీఎం రేవంత్రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం కలిశారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కుటుంబసమేతంగా సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ మేయర్ గు�
ఫార్మాసిటీ రద్దు విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం దాగుడుమూతలకు తెరదించింది. రద్దు చేశామని ఒకసారి, లేదని ఒకసారి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది.
Biometric | రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అంగన్వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు �
Indiramma Housing Scheme | సొంత ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకాన్ని 11న ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. అవసరమై�
ట్యాంక్బండ్పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఉండాలని, దానికోసం త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీక