కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను నింపేందుకు అన్ని దారులను వెతుకున్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కుతున్నది. ఎల్ఆర్ఎస్ పేరుతో మూడేండ్ల కింద దరఖాస్తు
ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా విలేజ్ను వ్యతిరేకిస్తూ రైతులు శనివారం ఆందోళనకు దిగారు. స్వయాన సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలోనే సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొ�
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులకు వేసవిలో ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం.. రైతులు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
Revanth Reddy | ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలన�
సమస్య అన్నది సర్వసాధారణం. విజ్ఞులు ఎవరైనా సమస్యను పరిష్కరించటంపైనే దృష్టిపెడతారు. అంతేకానీ దాన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడపాలనుకోరు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజ�
హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితోపాటు హైదరాబాద్-నాగ్పూర్ జాతీ య రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కా�
తెలంగాణ పౌర సమాజానికి చెందిన పలువురు ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన అధికారిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ పాల్గొన
మరమ్మతు పనుల్లో జాప్యం వల్ల మేడిగడ్డ బరాజ్కు మరింత నష్టం జరిగితే అందుకు రేవంత్రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. వానకాలం వచ్చేలోగా మేడిగడ్డ బరాజ్కు మరమ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తే.. ఏం జరుగుతుంది? నష్టం రైతులకు, రాష్ర్టానికి! రాజకీయ ప్రయోజనం కోసం అభాండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక. నాలుగు రాళ్ల�
ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. దాన్ని జీర్ణించుకోలేని కొందరు రాజకీయాల కోసం అసత్యాలను, అభూత కల్పనలను ప్ర�
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ (జేఎన్జే)లో సభ్యులైన అ�
మేడిగడ్డ బరాజ్కు చెందిన కేవలం మూడు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోతే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ �