CM Revanth Reddy | హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఆట ముగిసేవరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో ఆయన సతీమణి గీత. సినీహీరో వెంకటేశ్ కూడా ఉన్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై మ్యాచ్ను వీక్షించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్టేడియానికి తరలివచ్చారు. సీఎం రేవంత్రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్, పాటు సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.