బీఆర్ఎస్ రజతోత్సవ మీటింగ్తో సీఎం రేవంత్రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే వరంగల్ చుట్టుపక్కల ఆంక్షలు పెట్టారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించిన నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన దాది వెంకటరమణను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు.
మూసీ పునరుజ్జీవన. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాపూఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జ�
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు రూ.4,150 కోట్ల అప్పు ఇవ్వనున్నది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పలు కార్యక్రమాల అమలుకుగాను రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాం కు అంగీకరించింది.
సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబు భజన చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గురువారం జరిగిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయ�
‘సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ వ్యతిరేకి.. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డాడే తప్ప ఏనాడూ ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేయలేదు‘ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
‘మీకు ఫారెస్టు చట్టాల మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రికిరాత్రే అన్నేసి బుల్డోజర్లతో చెట్లు, పక్షులు, ప్రాణుల అంచనా లేకుండా విధ్వంసం చేస్తరా? ప్రత్యక్షంగా చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నది.. మీ మీద క్రిమి�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్గాంధీని కోలుకొని విధంగా దెబ్బకొట్టింది.
రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు అందరూ ఆ నాయకుడి గురించే మాట్లాడుకుంటున్నా రు. అనుకోని అవకాశంతో పెద్ద పదవిలోకి వచ్చిన ఆ నేత తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై తెలంగాణ పట్టు కోల్పోతున్నది. ఇప్పటికే కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఏపీ.. మొత్తంగా కేఆర్ఎంబీనే తన చెప్పుచేతల్లో పెట్టుకుని గుత్తాధిపత్యం చెలాయ
నిన్నటివరకూ చెంగుచెంగున ఎగిరి దుంకిన అక్కడి జింక పిల్లల బతుకు కుక్కల చేతిలో విస్తరిలా మారింది. 200 కోట్ల ఏండ్ల చరిత్ర కలిగిన అక్కడి మష్రూమ్ రాక్ మౌన రోదన చేస్తున్నది. మొన్నటి వరకూ నిశ్చింతగా కనిపించిన అ�