‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు. అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్హట్టన్ సెంట్రల్పార్క్ తరహాలో విశాలమై�
రాష్ట్రంలో అయితే లూటీ, లేదంటే లాఠీ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అక్రమాలకు అడ్డుచెప్పిన వారిపై నిర్భంధకాండ ప్రయోగిస్తూ, విచక్షణారహిత�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రా�
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లో పనులు కొనసాగకూడదని స్పష్టం చేసింది. �
KTR | పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకర�
కంచె గచ్చిబౌలి భూముల సెగ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తాకింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి కాంగ్రెస్ పెద్దలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.
‘అవును మేము గుంటనక్కలమే.. మీలాగా పందికొక్కులం కాదు.. ఇక్కడికి రండి.. జింకలు, పశు పక్ష్యాదులు ఎక్కడున్నాయో వర్సిటీ భూముల్లో చూపిస్తం’ అని సీఎం రేవంత్రెడ్డిని హెచ్సీయూకి చెందిన ఓ విద్యార్థిని డిమాండ్ చే�
అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఉప ఎన్నికలు జరుగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ పరిధిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ద�
రాజధాని నగర శివారుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విల్లాలు కనిపిస్తున్నాయి. అవి ఒకప్పుడు పచ్చని పొలాలతో అలరారిన గ్రామాలు. పచ్చదనం అలానే ఉంది కానీ, అవి పేదలు, రైతులు నివసిస్తున్న గ్రామాలు కాదు. సంపన్నులు, ఎగువ, మ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండను సీపీఎం జూలూరుపాడు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ�
Supreme Court | తెలంగాణ అసెంబ్లీలో ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన ప