తమకు హక్కుగా రావాల్సిన వాటిని అడిగినందుకు సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర�
రువు భత్యం ఇవ్వాలని, పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు మోక్షం లభిస్తుందని తాజాగా సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
Sridhar Babu | ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై తమకు ఎలాంటి కక్ష లేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆమెపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలను మంత్రి ఖండించిన ఆయన.. అధికారులు నియమ నిబంధన�
సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని, వెంటనే ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు.
పాలన చేతగాని ముఖ్యమంత్రితో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం దివాలా తీసింది, ఎక
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని టీఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బహూత్ కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Jagadish Reddy | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
“రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. పైసా కూడా బయట అప్పు పుడత లేదు. అణాపైసా ఎవడూ ఇస్తలేడు. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఎవరి మీద మీ సమరం. ప్రజలపై యుద్ధం చేసినవాడు బాగుపడినట
‘ఎవరిపై సమరం.. నన్ను కోసుకుతిన్నానా దగ్గర పైసల్లేవు’అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘మేం బోనస్ అడగట్లేదు. సంక్షేమ పథకాలు ఆపి జీతాలు పెంచమనట్లే. మాకు రావాల్సిన డీఏ
పేదలకు సొంతింటి కల కలగానే మిగిలి పోతున్నది. అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మండలంలోని వీరన్నగూడెంలో ఇందిర�
రోడ్లపై ఎక్కడ చూసినా వడ్లే కనిపిస్తున్నాయని.. ప్రభుత్వం అసలు ధాన్యం కొంటుందా.. కొనదా సూటిగా చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు.
MLA Sabitha | మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ సమస్యలపై సమీక్ష సమావేశం పెట్టిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.