రేవంత్రెడ్డి సర్కార్ అన్నివిభాగాల్లో విఫలమైందని, ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నదని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ పేర్కొన్నారు.
TG EAPCET 2025 Results | ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారు.
Miss World Pagent | హైదరాబాద్లో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ ఉద్యమంలో అలాగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడటంలో కీలక పాత్ర పోషించిన వివిధ సంస్థల రాష్ట్ర
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు తెలంగాణ అంటే ఏమిటో చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కట్టడాలను లిస్ట్ చేసింది. అందులో కేసీఆర్ నిర్మించిన సచివాలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూ�
సీఎం రేవంత్రెడ్డి సొంత మండలమైన వంగూరులో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యే మండల నాయకులపై విరుచుకుపడటం చూసిన వారు నివ్వెరపోయారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ రహస్య ప్రాంతంల�
TG EAPCET | ఈ నెల 11న టీజీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెట్ అధికారులు వెల్లడించారు.
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేందకు పోరాడుతున్న భారత సైన్యానికి తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్
దేశంలో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా సెలవులు, విదేశీ టూర్లను తక్షణం రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్లో భద్రతా ఏర్పాట్లపై హైలెవల్ కమిటీ సమావేశమైంది. ఆపరేషన్ సింధూర్, మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా
ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలను మంటగలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో వ్యాఖ్యలు చేస్తున్నారనిమాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ 17 నెలల్లో రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో రూ.51,000 కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 2024 నాటికి రూ.2 లక్షల కోట్లకు �