Miss World | రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న వారికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట, కొత్తగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనం, సెక్రటేరియట్తోపాటు రామో
CS Ramakrishna Rao | బహిరంగ సభలు, సమావేశాల్లో హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు.
అచ్చంపేటలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్కుమార్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళ్లు మొక్కి బంజరా జాతి ఆత్మగౌరవాన్ని దిగజార్చారని గిరిజన చైతన్య వ
ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయం లో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశా రు.
ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, 500 రోజులు దాటినా అమలుచేయ�
CM Revanth Reddy | ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నాకు బాధను కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
MLA Kova Laxmi | సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన ఆదీవాసీలపై ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖను గిరిజన ఆదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు.
పాడి రైతుల శ్రేయస్సు కోసం పురుడు పోసుకున్న నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్మూల్) ఇక కనుమరుగు కానుందా..? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాభాలతో సుమారు 157 ఎకరాల
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డీ.. ఏనాడూ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు.. ఎవరి తరం కాదు.. ఆయన కట్టిన అద్భుతమైన కట్టడాలనే అందాలభామలకు చూపించడం.. వారు అబ్బురపడటమే ఇందుకు సజీవ సాక్ష్యం..’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అంటే విజనరీ, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అంటే ప్రిజనరీ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండాపూర్కు చెందిన కంద�
Harish Rao | తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. �
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగినదని ఇటీవల జలసౌధ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన విధానాలను అమలు చేస్తున్నారని విమర్శలు వి�