సియోల్ నగరంలో ఉన్న విధంగానే మన హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్రెడ్డి ఇంతకు ముందు ఇక్కడికి టూర్కు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మమ్మల్ని పంపించిండు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ను కాంగ్రెస్ పార్టీ ఇంటి వాహనంగా వాడుకుంటున్నదా? బుధవారం కేరళలోని వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ను వాడుకున�
మూసీ కూల్చివేతల భయంతో ఇన్నిరోజులూ కంటిమీద కునుకు లేకుండా గడిపిన బస్తీలు ఇప్పుడు ‘బస్తీ మే సవాల్' అంటూ బరిగీసి నిలబడ్డాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా ‘బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటైంది. సుందరీక�
రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్ర�
‘కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నమని పీసీసీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించిండు.. ఇప్పుడు రాయితో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? లేక వారిని ప్రోత్సహి
తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని సమగ్రశిక్షా ఉద్యోగుల సం�
వారసత్వ, చారిత్రక, సాం స్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
అదానీకి మేలు చేయటం కోసం తెలంగాణకు కీడు చేస్తారా? అని రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన బీఆర్�
గిరిజనుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్, ఆ వర్గాలనే దగా చేసిందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబాల్ నాయక్ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు.
మూసీపై సమస్యలేవైనా ఉంటే తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఎంపీలకు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. సియోల�
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్కార్డులు ఇవ్వాలని జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్త పేరిట బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో ఓ పోస్టర్ ఏర్పాటు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డికి మా �
రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూస�
అది అక్టోబర్ 1, మంగళవారం. మూసానగర్, శంకర్నగర్ కనుమరుగవుతున్న ఘటన. బుల్డోజర్లు, జేసీబీలు రాలేదు. రెడ్మార్క్తో వేలాడుతున్న ఇండ్లు మొత్తం 150. అప్పటి వరకు రెడ్ మార్క్ బోర్డులు తీసేయ్యాలని గొంతెత్తుతున�
వారిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటూ కుటుంబాలను వెళ్లదీస్తున్న పేదలు వారు. కుల వృత్తులనే నమ్ముకొని జీవితాలను నెట్టుకొస్తున్న నిస్సహాయులు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న వా�