జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నిత్యం పోరు కొనసాగుతుంది కానీ, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఆ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయి. అందుకే ఆ ఇరు పార్టీలు రహస్య మైత్రిని కొనసాగిస్తున్నాయనే విషయం స్పష్ట�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టడంపై రైతుల పక్షాన గులాబీదళం గళం విప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజూ సోమవారం నిరసనలు జోరుగా జరిగాయి.
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావని, తెలంగాణలో పోలీసులు శాంత
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గోబెల్స్ను మించిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదేండ్ల బీఆర్ఎస్ పాల�
Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏ, వీఆర్వోలు( VRA,VRO ) ధర్నా(Dharna) చేపట్టారు. జీవో నంబర్ 81, 85 పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.
Group-1 Mains | గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు(Group-1 Mains candidates) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణ
పోలీసు సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పారు. ఎవరిముందు చేయిచాచే పరిస్థితి తెచ్చుకోవద్దని, విమర్శ�
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయా? పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ప్రజాభిప్రాయం మారుతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిప�
ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం.. చుట్టూ చెరువులు.. పచ్చని పొలాలు.. నేటికీ కుల వృత్తులతో ఉపాధి.. ఆరోగ్యవంతమైన జీవనం.. బడుగు బలహీన వర్గాల పేదలు.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట పరిసర ప్రాంతాలవాసుల జీవన గ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి.. ఆ భూములను రైతులకు ఇప్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, ప్రస్తుత మంత్రులు భట్టి వి
బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి అని, తాము ఎలాగూ రైతుల కోసం పోరాటం చేస్తామని, కానీ.. రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టులు ఎక్కడ? అని, రైతు సంఘాల నోళ్లెందుకు మూతబడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
ఉద్యోగార్థులపై మళ్లీ పోలీసులు తమ ప్రతాపం చూపారు. కనీసం గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారు. ఆదివారం హైదరాబాద్ అశోక్నగర్లో ప్రెస్మీట్లో మాట్లాడుతుండగానే ఈడ్చుకెళ్లి కర్కశంగ�