ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం వల్లే గంగారెడ్డి లాంటి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.
క్షేత్రస్థాయిలో నిత్యం కర్షకులకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)ను నియమిస్తే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పనులతోపాటు బోలెడంత భారాన్ని మోపుతోంది ప్రస�
మూసీ కూల్చివేతల వెనక సర్కార్ ఓ మాస్టర్ ప్లాన్ అమలు చేసిందా? జేసీబీలు, బుల్డోజర్లు రంగ ప్రవేశం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడే ప్రమాదం ఉందని ముందే ఊహించిందా? అందుకే ఆ బుల్డోజర్లను పక్కనపెట్టి లేబర�
కేసీఆర్ పాలనలో దుకి దున్నినప్పటి నుంచి పంట కొనుగోళ్ల దాకా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటే, రాజకీయ విషక్రీడలో, తిట్ల పురాణాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పాలనలో రైతులు దికులేని పక్షులై దీనంగా చూస�
కాంగ్రెస్ సర్కారుపపై ఉద్యోగులు జంగ్కు పిలుపునిచ్చారు. తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. హక్కుల సాధన, డిమాం�
సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన రూ.6లక్షల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.12లక్షలు ఇవ్వాలని, ఏటిగడ్డకిష్టాపూర్లో చేసిన నిరాహార దీక్షలో రేవంత్రెడ్డ
బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర�
అదానీ గ్రూప్ ధన దాహంతో రామన్నపేటలో కాలుష్య కారక సిమెంట్ పరిశ్రమను ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతామంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. కేరళలోని (Kerala) వయనాడ్(Wayanad) పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రేపు నామినేషన్ వేయనున్నారు.
HYDRAA | రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. సరిగ్గా రేవంత్రెడ్డి ప్రభుత్వం తీరు ఇలానే ఉన్నది. మొన్నటి వరకు అనుమతులున్న నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చేస్తున్నా.. సప్పుడుజెయ�
కాంగ్రెస్ 10 నెలల పాలన తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికీ నమ్మకం కల్పించలేకపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, మద్యం అమ్మకాల్లో మినహా ర�