ప్రభుత్వం నుంచి డీఏ చెల్లింపు ప్రకటన వస్తుందని ఆశ గా ఎదురుచూసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిరాశే మిగిలింది. శుక్రవారం సాయంత్రంలోగా శుభవార్త చెబుతామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన వాళ్లు �
సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శనాస్ర్తాలు సంధించారు. ఆ ఇద్దరు రేవంత్, సంజయ్-ఆర్ఎస్ బ్రదర్స్లా వ్యవహరిస్తున్నా
మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. పేదలు ఆక్రోశంతో ప్రభుత్వంపై తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలే�
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి సంబంధించిన 10 ఎకరాల భూమిని జేఎన్ఏఎఫ్ఏ వర్సిటీకి అప్పగించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం భోజన వ
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దికుమాలిన పాలనలో దికూమొకులేని జీవితం గడుపుతున్నారు.
రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. దేవరుప్పల మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ రైతు పోరు బాట చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడంపై బీఆర్ఎస్ నాయక�
బెల్టు షాప్లను తొలగిస్తామన్న హామీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నది. పది నెలల కాలంలో పల్లెల్లో 120 శాతం బె ల్టు షాపులు కొత్తగా ఏర్పడినట్టు తెలిసింది. ఉపాధి అ డిగిన ప్రత�
‘దేవుడా... చెరువు చేపలతో నిండినట్లు ఈ నగరం జనంతో నిండాలి’ అంటూ హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన సందర్భంగా కులీ కుతుబ్షా చేసిన ప్రార్థన ఫలించింది. హైదరాబాద్ మహా నగరమైంది. మినీ భారతంగా మారింది. ప్రతి ఒక్కరి
సర్కారు ఆదాయం తగ్గుతున్నది.. ఖర్చులు పెరుగుతున్నయ్.. పథకాలు నడిపే పరిస్థితి కానరావడం లేదు.. ఈ దశలో ధరలు పెంచుడు.. పైసలు పిండుడు ఎలా? ప్రణాళికలు సిద్ధం చేయండి.. అని సీఎం రేవంత్రెడ్డి అధికాదాయాన్ని ఇచ్చే శాఖ�
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొనుగోలుకు అవసరమైన వస్తు
మెదక్కు సీఎం రేవంత్రెడ్డి తీరని అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. మెదక్కు వైద్య కళా
బీఆర్ఎస్ను విడిచి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదా..? అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలి