కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం.. అగో వస్తున్నది, ఇగో వస్తున్నది అని కేంద్రం, బీజేపీ నేతలు గొప్పలు చెప్పేవారు! తీరా దాన్ని మహారాష్ట్రలోని లాతూర్కు లగెత్తించిండ్రు. పసుపు బోర్డు తెప్పిస్తా! రైతుల
నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
రావుకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగుకు రెండ్రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను అదేశించారు.
రాష్ట్రంలో అంధత్వాన్ని పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి కంటి వెలుగు చేపడుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గవిచర్ల, తీగరాజుపల్లి, నర్సానగర్ గ్రామాల్లో రూ.80 లక్షలతో నూతన జీపీ భవనా�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు పట్టణానికి చేరుకొని ముందుగా గిరిజన భవనం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, అనంతరం జ
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించినందుకు సీఎం కేసీఆర్కు తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ సలహాదారు, ప్రముఖ కాపు సమాజం నాయకుడు ఆర్ రామ్మోహన్రావు ధన్యవాదాలు తెలిపారు.
యాసంగి పెట్టుబడి సాయంలో భాగంగా బుధవారం రైతుబంధు ద్వారా 2.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.564.08 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని షానగర్, వెదిర గ్రామాల్లో పల్లె దవాఖాన పథకంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర �