రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దన్న సదుద్దేశంతో నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు సాగు పనులు మొదలు, పంట చేతికొచ్చేవర�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 18న సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం అన్నిచోట్ల ప్రారం�
దేశ వ్యాప్తంగా సమాజాన్ని విచ్ఛిన్నకరం చేసేందుకు కుట్ర పన్నుతున్న విచ్ఛిన్నకర శక్తులను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించిందని ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే బొల�
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రంగారెడ్డి జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.42 కోట్ల 96 లక్షలు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. నీలి విప్లవంలో భాగంగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో మత్స్యకారులు పారిశ్రామిక సంఘంగా ఏర్పడి యూనిట్గా దూర ప్రాంతాల ను�
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సమ్మక్క-సారక్క’ పేరిట మహిళా భవనాలను నిర్మించాలని విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంకల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెల�
ఇండ్ల పట్టాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని మం చిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో 125 గజాల్లోపు ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలకు భూ
సింగరేణి కార్మికులకు మెరుగైన వేజ్బోర్డు సాధించడంలో జాతీయ సంఘాలు విఫలమయ్యాయని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి విమర్శించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్లో రూ.10లక్షలతో నిర్మించిన కురుమ సంఘం నూతన భవన ప్రారంభోత్సవాన