కరెంటు రాక.. సాగు నీరు లేక.. అప్పులు దొరక్క విలవిలలాడిన అన్నదాత రాత స్వరాష్ట్రంలో మారిపోయింది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయం పండుగలా మారింది.
BRS Party | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ జాతీయ అధినేత, సీఎం కేసీఆర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖ�
Minister Harish Rao | దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక
CM KCR | దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని,
చర్లపల్లి భరత్నగర్ రైల్వేక్రాసింగ్ ఆర్ఓబీ బ్రిడ్జి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా దళితుల్లో అత్యంత వెనకబడిన 57 ఉపకులాల సాహిత్య సాంస్కృతిక జీవన చరిత్రను వెలికి తీస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ వెల్లడించారు.
సచివాలయ నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని, పనుల్లో మరింత వేగం పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ భేటీలో గిరిధ�
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలోనూ అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న భారతదేశ గతిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీలతో పోరాటాలకు శ్రీకారం చ
సీఎం కేసీఆర్ పేద, రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆసరా పథకంతో పే దల జీవన ప్రమాణాల్లో పెనుమార్పు వచ్చింది. గతంలో నెలకు రూ.200 మాత్రమే పింఛన్ అం దేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెట్టింపు చేశ�
బీజేపీ దేశానికి పట్టిన పీడ అయితే.. బండి సంజయ్ రాష్ర్టానికి దాపురించిన శని అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని వేషాలు వేసినా, ఎంతగా రెచ్చగొట్టినా బీజేపీ అసెంబ్లీ గేట్న�
తెలంగాణ గొంతు ప్రపంచానికి వినిపించేలా మరణం చివరి అంచుల వరకు వెళ్లి పోరాడి, ఆనాటి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.