రైతన్న జీవితానికి సర్కార్ బీమా భరోసా కల్పిస్తున్నది. అన్నదాత సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం,
నాడు వలసలకు నెలవుగా ఉన్న వనపర్తి.. నేడు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే అభివృద్దికి అడ్డాగా మారింది. జిల్లాకేంద్రానికి నలుమూలల తాళ్లచెరువు, నల్లచెరువు,
పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని బీఆర్టీయూ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ అన్నారు.
ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో పార్టీ జిల్లా నాయకుడు బలిదె వెంక�
రాష్ట్ర బడ్జెట్లో విద్యా, సంక్షేమ రంగాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంగళవారం ఒక ప్రకటనలో బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ అనేక త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలు నిర్లక్ష్యం చేయబడి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలనలో తెలంగాణను నామరూపాల్లేక�
రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో జిల్లా ఆదర్శంగా నిలుస్తున్నది. టెన్త్ ఫలితాల్లో కూడా గత సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కూడా ఎలాగైనా జిల్లా మొదటి స్థానంలో రావాలని అధికారులు
వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 16న వెయ్యి మందితో మెగా రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ పేర్కొన్నారు.
మెప్మా రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ) గౌరవ వేతనాల పెంపు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆర్పీల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్ హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా ‘సీఎం కేసీఆర్ కప్' పేరిట సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో మంత్రి హరీశ్రావు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.