కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసిన శనగ పంటను యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు 63.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇది రెండో అత్యధిక సాగు కావడం గమనార్హం.
ఆలయాల నిర్మాణానికి స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, బీసీ, మైనార్టీ, సంచార జాతుల ప్రజలకు వ్యవసాయ సీజన్లో తప్ప వేరే రోజుల్లో కూలీ పనులు లభించక పస్తులుండవలసి వస్తుంది.
అది మారుమూల పల్లె.. గత పాలకుల హయాంలో కనీస వసతులు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు అందించింది.
Minister Harish Rao | బీజేపీ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతాన్ని వదిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన
Kondagattu | జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల నిధులు కేటాయించింది.
ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేవలం ఆసరా పింఛన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్బరమైన పరిస్థితుల్లో ఉండేదని చెప్పారు.
దేశంలోనే అత్యధిక నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణా, ప్రవర, పూర్ణ, పెన్గంగ, వెన్గంగ, వార్దా, పంచగంగ, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి.. చిన్నచిన్న నదులు అనేకం ఉన్నాయి. అయినా రాష్ట్ర�
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కింద విద్యావ్యవస్థకు కొత్తరూపు వచ్చిందని, పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణచౌక్లో ముఖ్యమంత్రి కేసీ�