Minister KTR | బీఆర్ఎస్ పార్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ హాల్లో గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ నెల 17న జరిగే పరేడ్ గ్రౌండ్స్ సభపై మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర�
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్కు చాలా తేడా ఉందని తెలిపారు
స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్త�
గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీపీవో కటకం కల్పన అన్నారు. మంగళవారిపేటలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులను బుధవారం ఆమె పరిశీలించారు.
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.
‘మన ఊరు-మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీపీఎస్లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి గౌరవ వేతనాన్ని మూడింతలు చేసింది. ప్రస్తుతం నెలకు రూ.1,000 చొప్పున అందిస్తుండగా.. దాన్ని రూ.3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది
బియ్యం సేకరణలో భాగంగా ఎఫ్సీఐ తెలంగాణకు రూ.377 కోట్లు బాకీ పడిందని, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల
ప్రజలపై కొత్త పన్నులు వేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తేల్చి చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయా న్ని సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు.
కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కీలకపాత్ర పోషించారని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన్నారు.