మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : సబ్బండవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యే యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల్లో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేందుకు కృషి చ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, కాలువల ఏర్పాటుతో వ్యవసాయం లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నది.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో తమ 36 ఏండ్ల కల సాకారమైందని, తమ జన్మంతా వారికి రుణపడి ఉంటామని కాయితి లంబాడ (మథుర/లభాన లంబాడ) సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతోపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశా రు.
వాషింగ్టన్ (డీసీ)లోని అబ్రహం లింకన్ మెమోరియల్ మెట్ల మీది నుంచి సుమారు రెండున్నర లక్షల జన సమూహాన్ని ఉద్దేశించి మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ప్రసంగం అమెరికా, చరిత్రలోనే ‘అత్యుత్తమ శతాబ్ది ప్రసంగం’గా �
ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైంది. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆవిష్కరిం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమంది రైతులు ఆయిల్పాం పంట సాగుపై దృష్టి సారించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుండడంతో భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట సాగవుతు
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం, తాను జన్మించిన గడ్డ రుణం తీర్చుకుంటానని హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాల భవనానిక
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇ�
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
మూడు దశాబ్దాల రైతుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. సింగూరు జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో సింగూరు జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు.