‘సీనియర్ సభ్యులు, సీఎల్పీ నాయకులైన మీరు కూడా సమయపాలన పాటించకపోతే ఎలా? ఇది మీకు తగునా?’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సున్నితంగా మందలించారు.
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా అద్దాలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఏప్రిల్ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ కరీంనగర్కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత�
రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ(ఆర్అండ్బీ) ఆధ్వర్యంలో 27,737.21 కిలోమీటర్ల పొడవున అన్నిరకాల రోడ్లు ఉన్నాయి. 316.72 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 903.48 కిలోమీటర మేర మట్టి రోడ్లు ఉన్నాయి.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ఇటీవల వంద కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనుండగా, నేడు ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి పునర్
ప్రతి ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతి గ్రామానికి పెద్దగా గ్రామ దేవత ఉంటుందని, ఆమే.. అందరినీ సంరక్షించే గొంతేలమ్మ తల్లి అని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి,
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.