CM KCR | సువిశాల దేశానికి ఆర్థిక మంత్రి.. రేషన్ దుకాణంలో మోదీ ఫొటో పెట్టలేదని డీలర్తో కొట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సభకు సమాధానం ఇచ్చారు.
Ts assembly | తెలంగాణ శాసన సభ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ మొత్తం 56.25 గంటల పాటు బడ్జెట్�
CM KCR | కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగినున్నాయి. చివరిరోజైనా నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చకు రానున్నాయి.
భారీ, మధ్య తరహా నీటిప్రాజెక్టులకు పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులపై రూ.50.96కోట్లతో 14 చె
ప్రభుత్వ పాలనను ప్రజల చేరువకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొత్త మండలాలను ఏర్పాటుచేశారని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూరా మండలాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, ఆమోదించిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లును వెంటనే పాస్ చేయాలని గవర్నర్ తమిళసైకి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మ
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్స్ సేవలు అందుతున్నాయని, మరో రెండు నెలల్లోగా మిగతా 11 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించార�