ప్రజాసమస్యల పరిష్కారమే గీటురాయిగా శాసనసభ సమావేశాలు అపూర్వంగా సాగాయి. ఈ నెల 3న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.
డైనింగ్ టేబుల్ భోజన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. మార్కెట్లలో విక్రయించే కూరగాయలు, మాంసం,
అసెంబ్లీ వేదికగా తాను చేసిన డిమాండ్లను సీఎం కేసీఆర్ విన్నారు. నాతోపాటు ఇతర ప్రతిపక్ష సభ్యుల మాటలు, డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. మేము చేసిన మంచి సూచనలు తీసుకొన్నారు.
ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లును సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టారు.
ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
సమైక్య పాలనలో గతి తప్పిన కులవృత్తులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ చేయూత ఇస్తున్నది. వృత్తిని నమ్ముకుని జీవించే వృత్తిదారుల సంక్షేమానికి సమగ్ర చర్యలు చేపడుతున్నది.
ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కా ర్యక్రమం పేదలకు వెలుగును ప్రసాదిస్తున్నది. పల్లె నుంచి పట్టణం వరకు లక్షల మంది లో కాంతిని నింపుతున్నది.
యాదాద్రి తరహాలోనే భక్తులకు పలు సౌకర్యాలను కల్పించడంతో పాటూ మాస్టర్ప్లాన్ రూపకల్పన కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చినట్లు సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదగిర�
తెలంగాణలో మరో 20 ఏండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుందని, పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతవడం ఖాయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఆదరణ లభిస్తున్నదని ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ అన్నారు.
CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR | దేశానికి దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల కరెంటు రాదా? అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
CM KCR | దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు జనాభా గణన చేపట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక కారణం ఏంటీ? అని నిలదీశారు.