‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఒక రోజు ముందుగానే యాదగిరిగుట్టకు సీఎం కానుక అందింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్టలో వంద పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది’
బస్తీ వైద్యం మరింత విస్తరించనుంది. ఫలితంగా ప్రాథమిక వైద్యం ప్రజలకు మరింత చేరువ కానుంది. గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 73 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పీహెచ్సీలతో పాటు బస్తీ దవాఖానల్�
ఇవి గత పది రోజుల్లో దేశంలో జరిగిన రెండు విభిన్న సంఘటనలు. దీంట్లో ఎవరి లోతెంతో వారి చిత్తశుద్ధి ద్వారా ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఇక్కడ మరో ఉదాహరణ ప్రస్తావిస్తాను. కరోనా కష్టకాలంలో కోట్లాది మంది భారతీయుల�
కేసీఆర్ మాటే ఒక మం త్రం. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా పదునెక్కిన బాణానికి పర్యాయపదమే కేసీఆర్. అలుపెరుగని పోరు చేసి విజయాన్ని ముద్దాడి జాతిజనులకు విముక్తి కలిగించి ఆత్మగౌరవ కలలు సాకారం చేశారు.
తెలంగాణ కోసం నాడు ఒక్కడిగా కేసీఆర్ ముందుకు నడిచినపుడు ఎన్నో అనుమానాలు, అపోహలు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న వివక్ష.. తొక్కిపెట్టిన అభివృద్ధి, ఆగమైన సాగు, వలసపోతున్న బత�
దేశ్ కీ నేత కేసీఆర్. దేశం మెచ్చిన మన రేడుకు పురుడు పోసిన ఈ నేలది చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం. కారణ జన్ముడిగా కీర్తికెక్కిన సిద్దిపేట ముద్దుబిడ్డడి జన్మదిన వేడుక శుక్రవారమే (నేడు). రాష్ట్ర ముఖ్యమంత్రి
ఆయన బక్క పలచని మనిషే కావచ్చు కానీ,
రాష్ట్ర కాంక్షను ఎవరెస్టుపై ఎగరేసిన సైనికుడతడు
మాటల ఈటెలను విసిరే మనిషే కావచ్చు కానీ,
రాజకీయ కడలిని చిలికిన చాణక్యుడతడు
ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసే కత్తి అతడుc
ఉద్యమకాలం నుంచి బాల్కొండ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధమున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక భారీగా అభివృద్ధిని అందించి నియోజకవర్గంపై తన ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని జరిగిన క్రికెట్ చాంపియన్షిప్లో ఎమ్ఐసీసీ జట్టు విజేతగా నిలిచింది. ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ ఆమీర్ నేతృత్వంలో గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన
జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన వెబినార్లో ఎమ్మెల్సీ కవిత