అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం.. అడ్డగోలుగా మాట్లాడి విషయాన్ని దారి మళ్లించడంలో తనకు తానే సాటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నిరూపించుకొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై, కేంద్ర ప్రభు�
ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్న రోజుల్లో సాగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల సమయంలో యువత అంతా కెరీర్ వైపు మొగ్గుచూపుతున్న దశలో మొగ్గ తొడ
telangana | ఈ వాతావరణాన్ని మార్చడం కోసం.. మొగులు వైపు రైతు చూడకుండా ఉండటం కోసం.. కరెంటు కోసం అన్నదాత ఆరాటపడకుండా చేయడం కోసం.. నేతన్నల మగ్గం అలుపులేకుండా పని చేయడం కోసం.. కులాలను నిలబెట్టడం కోసం.. తెలంగాణ అస్తిత్వాన్�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పార్టీ అధినేత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. గురువారం మండంలోని పెద్దతండా, కొత్తమొల్గరలో కంటివెలుగు శిబిరం నిర్�
తాగునీటి కోసం ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ నేడు పల్లె ప్రజల కష్టాలను దూరం చేయనున్నాయి.
తెలంగాణ గతిని మార్చి.. ప్రగతి సిగలో మాణిక్యంలా నిలిపిన అనితర సాధ్యు డు.. అలుపెరుగని వీరుడు.. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజును నేడు ఘనంగా నిర్వహించేందుకు నగరం సిద్ధమైంది. శుక్రవారం పలు
దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య భౌరాపూర్ పుణ్యక్షేత్రం వెలసింది. చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబికమల్లికార్జున స్వామి కొలువైన ఈ ఆలయం అతి పురాతనమైనది.
వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభా ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలకు మంగళం పాడటంతోపాటు జీఎస్టీ విధించి వారి ఉపాధిని దె�
రక్త దానం ఎంతో మహోత్తరమైన కార్యక్రమమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ ఆదేశానుసారం గురువారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించారు. వీటిని కేఎంసీ మేయర్ పునుకొల�