సీఎం కేసీఆర్ గొప్ప విజన్ గల నాయకుడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పరిగిలోని లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మహేశ్�
సీఎం కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా దేశం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. అభిమాన నేత పుట్టిన రోజును శుక్రవారం
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు అట్టహాసంగా జరిపారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చ�
స్వరాష్ర్టాన్ని సాధించి.. తెలంగాణ గతిని మార్చిన ఘనుడు.. అలుపెరుగని వీరుడు.. అభివృద్ధి ప్రదాత.. జన హృదయ నేత సీఎం కేసీఆర్ పుట్టిన రోజును శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రైతుబంధు, దళితబ�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అ మలు కావాలని ప్రజలు కోరుకుంటున్నార ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
కారణ జన్ముడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కొందరి పుట్టుక చరిత్రలో శాశ్వతం గా నిలుస్తుందని, దాన్ని ఎవరూ కాదనే పరిస్థితి ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
దేశానికి ప్రమాదకరమైన బీజేపీని నిలువరించడమే కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం.. దానికోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కా ర్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ (టీ హబ్)కు రాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.