తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, మద్దతు ధర ఇప్పిస్తానని గెలిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్..పసుపు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పత్తా లేకుండా పోయాడని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేశంలోనే అతి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశంలో గొప్ప హనుమాన్ ఆలయం ఎక్కడున్నదని ఎవరు అడిగినా కొండగట్టు పేరు చెప్�
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ నెల 16, 17 తేదీల్లో సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ టోర్నీ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా, తప్పుడు ఆరోపణలు చేసినా సంపూర్ణ మెజారిటీతో మళ్లీ కేసీఆర్ సర్కారే అధికారంలోకి వస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.
వాడవాడకు పువ్వాడ’లో భాగంగా బుధవారం రెండో రోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వన్టౌన్, ఖానాపురం, అల్లీపురం తదితర డివిజన్లలోని 104 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ
దేశంలోనే దివ్య క్షేత్రంగా, మహిమాన్విత స్థలంగా కొండగట్టును తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంకురార్పణ చేశారు.
Minister Errabelli Dayakar Rao | కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృషి ఫలించింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతోపాటు పరిసర గ్రామాలైన వల్మీడి, బమ్మె�