ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కమాలానగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రా�
మోదీని గద్దె దించేందుకు సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. అమిత్షాకు నేరచరిత్ర ఉన్నదని, కేంద్ర హోంమంత్రి అయ్యాకైనా తన పూర్వ పరిస్థితి
Minister Jagdish Reddy | తెలంగాణలో రైతే రాజని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో రైతుసేవా కేంద్రం భవనానికి, గోడౌన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండగ అనుకున్�
Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థులతో కలిసిపోయారు. బడి ఎలా ఉంది? సౌలత్లు ఎలా ఉన్నాయ్ అంటూ ఆరా తీశారు. బడిని మంచిగా కాపాడుకోవాలని, గుడి లెక్కనే చూసుకోవాలని విద్యార్థులకు
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయ
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ పుంజుకొంటున్నది. గులాబీ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు.
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది కేంద్ర భారత్మాల పథకం పనులు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏండ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్�
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్- లోహాలో జరిగిన విరాట్ జాహీర్ సభకు విశేష స్పందన వచ్చింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అర గంటకు పైగా చేసిన ప్రసంగాన్ని ప్రజలంతా ఆసక్తిగా విన్నారు. ప్రతి వ్యాఖ�
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు.
నగరవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన ఆత్మీయ సంబురాలు వచ్చే నెల 24 వరకు నిర్వహించనున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు భంజనాన్ని లపిస్తున్నాయి.సమావేశాలు జరిగే ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయా పట్టణాలు గులాబీమయంగా మారాయి.
ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్