మాది సంక్షేమ సర్కారని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని నిర్మల్ జిల్లా కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ ఆరోపించారు. ఆదివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుళా(బి)లో ప�
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత�
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని.. వాటిని మనందరం గమనిస్తుండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్ష�
మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనదైన పాలన వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నం. దీంతోపాటు గత పాలకుల హయాంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవనం కల్పించుకుంట�
మొన్ననే దర్శకుడు హరీష్శంకర్ మా ఇంటికొచ్చి పవన్కల్యాణ్ సినిమాలో విలన్గా నటించమని గంటసేపు బతిమిలాడిండు. విలన్ పాత్రలో నటించనని చెప్పిన. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను కూడా సంవత్సరానికి నాలుగైదు సి�
అబ్కీ బార్ కిసాన్ సర్కార్.. జై కిసాన్.. జై కేసీఆర్.. దేశ్కి నేత కేసీఆర్' నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులు పేరుపేరునా పిలుస్తూ..ఆప్యాయతను పంచు
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్�
CM KCR | మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స�
CM KCR | కృష్ణా( Krishna ), గోదావరి( Godavari ) నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి.. కానీ మహారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్లకు అందుబాటులో లేదు అని బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తెలిపారు. మహార�
KCR | మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగి