CM KCR | దేశంలో త్వరలో తుఫాన్ రాబోతున్నదని, దాన్నెవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాందార్ లోహలో జరిగిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సీ�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్( Nanded )లోని శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో కంధార్ లోహా( Kandhar Loha )లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభ( BRS Public Meeting ) క
విద్యుత్ గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్
CM KCR | రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర నంబర్ వన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఆ మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 80 శాతం వరకు మరాఠ్వాడా, విదర్భ రీజియన్లోనే నమోదవుతాయి. కారణం ఒక్కటే ప్రభుత్వాల వైఫల్యం. స�
BRS Public Meeting Live Updates | మహారాష్ట్ర( Maharashtra )లోని నాందేడ్ జిల్లా( Nanded Dist )లోని లోహా పట్టణం( Loha Town ) బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ( BRS Meeting ) విజయవంతమైంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. బీఆ�
CM KCR | తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం ధనస�
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని లోహా పట్టణం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహా పట్టణంలోని బైల్ �
కరువు నేలలో సిరులు పండిస్తున్న ‘భక్తరామదాసు’.. కళకళలాడుతున్న పచ్చని పైర్లు.. గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలమవుతున్న బీడుభూములు.. అందమైన జాతీయ రహదారి.. అదేరీతిలో అంతర్గత రోడ్లు.. నియోజకవర్గానికి తలమానిక
సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేయడం వల్లే ఖమ్మం నగరాభివృద్ధి జరిగిందని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర ర�
పరిపాలనలో యావత్ భారతదేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా ఉన్నతస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.