రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామా లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పర�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం జైనథ్ మండలం నిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాని�
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న 9 మెడికల్ కాలేజీలను జూలై నాటికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగ
75 ఏళ్ల పాలనలో తీరని వెతలను తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలోనే తీర్చి అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ మలి సభతో ఈ దేశంలో కిసాన్ తుఫాన్ రానున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. కంధార్ లోహా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కదనరంగమై, రాబోయే మార్పునకు సంకేతం లా నిలిచింది.
CM KCR | రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ప్రగతి భవన్లో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Bhadradri | భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న జరుగనున్నది. ఈ సందర్భంగా కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ నిధులు కే�
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణలో వైద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీలపై నిమ్స్ నుంచి మం�
KTR | హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ( BRS Party ) విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ ఆవిర�
Harish Rao | హైదరాబాద్ : నిమ్స్( NIMS ) అంటే పేద రోగులకు నమ్మకం ఉంటుందని, ప్రతి రోగి( Patients ) పట్ల ప్రేమను, మమకారాన్ని పంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) సూచించారు. నిమ్స్లో కొత్తగా నియ
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఉహించని విధంగా బీఆర్ఎస్ సభకు మరాఠ్
CM KCR | ‘మా ఏరియాలో ఇట్లాంటి సభ మునుపెన్నడూ చూడలేదు. కేసీఆర్ అంటేనే జోష్. అందుకే బైల్బజార్ మైదానంలో ఆయన సభకు నాలాగా వేలమంది ఖేడేగావ్ (పల్లెల) నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాకు కుర్చీలు వేసి మరీ కూర్చోబ