Tealngana | ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు నడుం బిగించింది.
CM KCR |మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. ఇప్పటిదాకా నిర్వహించింది రెండు సభలే అయినా టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటిలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.
వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగ�
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది.
CM KCR | శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి పరిచే ఆలోచన బీజేపీకి లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్పా.. రాష్ర్టానికి ఏం చేశారో.. ఏం చేస్తారో.. చెప్పడం లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆ�
భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేస�
Minister KTR | హైదరాబాద్ నగరం యావత్ భారతదేశానికే ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్గా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతూ మోకాలడ్డుతున్నా తెలంగా�
జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్�
విపక్షాల అబద్ధపు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లిలో పది గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధు�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు.