‘తెలంగాణ రైతులు అదృష్ట వంతులని, రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ అన్ని వసతులు కల్పించి, వ్యవసాయాన్ని పండుగలా చేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా పేరు పొందిన హైదరాబాద్పై కేంద్రానిది కక్షనో..? లేక వివక్షనో..? కారణం తెలియదు కానీ.. పదేపదే అన్యాయం చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ నేత అని, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం పురోగమిస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ స
డబుల్ ఇంజిన్ సర్కారు అని డబ్బా కొట్టుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పనితీరుకు, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముందుకు పోతున్న రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు పనితీరుకు ఇవిగో మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదా�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�
అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొస్గి భగవద్గీత ఆధ్వర్యంలో బుధవారం కొత్తూరు మండల,
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�