దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నగరం ముస్తాబైంది. ఈ ఆవిష్కరణ మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు 150 డివిజన్ల నుంచి భారీగా నేతలు తరల�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహ
తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని మళ్లీ ఒకసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్�
ఎదురుగా సాగర గౌతముడు.. అదే హుస్సేన్సాగర తీరాన అమరుల స్మృతిచిహ్నం.. రెండింటి మధ్య సగర్వంగా తెలంగాణ నూతన సచివాలయం.. దాని పక్కనే సమున్నత శిఖరం. అంబరమంత ఎత్తున నిలబడి.. వెలుగు వైపు వేలు చూపుతూ స్వేచ్ఛా దేవర. పీడ
కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్పై, ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సుకేశ్ చం
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని, తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, అమలవుతున్న సంక్షే మ పథకాలను దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం ఆకాంక్షించింది.
నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటది. ఉన్నమాట అంటే ఉలుకే కనిపిస్తది. ఆంధ్రా రాజకీయ నాయకుల పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే, తెలంగాణలో చీకట్లు కమ్ముకుంటాయని, పరిశ్రమలు తరలిపో
సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉంటారని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిలో రూ.15 కోట్లతో ఆయుష్ దవాఖాన, రూ.3.50 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోరేజీ న
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీ పికబురు అందించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బె డ్రూం ఇండ్లు అర్హులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్త�
నెక్లెస్ రోటరీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ, నేడు తెలంగాణ చేస�
విశాఖ ఉకు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నో నెలలుగా జేఏసీ పోరాడుతున్నా ప్రధాని మోదీకి చీమ కుట్టినట్టు లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో దిగడంతో కేంద్రంలో కదలిక వచ్చిందని ఏపీ యువజన, విద్యార్థి జ�
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల