Hyderabad | ట్యాంక్బండ్ జనసాగరమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కన్నుల పండ�
అంబేద్కర్ కలలను సాకారం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శుక్రవారం అంబ�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
బోధించు.. సమీకరించు.. పోరాడు అని ప్రబోధించిన అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు ఉదయం నుంచే బస్తీలు, కాలనీల్లో జై భీమ్ నినాదాలు హోరెత్తాయి.
తెలంగాణ సర్కార్ అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఏటా బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నది.
ఉమ్మడి పాలకుల పాలనలో పల్లెల్లో పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు.
అంబేద్కర్ మహా విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం హర్షణీయమని, ఇదొక విగ్రహమే కాదని ఒక చైతన్య దీప్తి, నిత్య స్ఫూర్తి అని సీఎస్ శాంతికుమారి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో అంబేద్కర్ మహా విగ్రహావ�
మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణం బీఆర్ఎస్కు జై కొట్టింది. తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలని ఆ రాష్ట్ర ప్ర�
CM KCR | దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదర్శమూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నా జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ �
CM KCR | దేశంలో 2024 ఎన్నికల్లో రాబోయే తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్ర�
CM KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట ఏటా అవార్డులను ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కర�