బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మతి భ్రమించిందని, అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణను జీర్ణించుకోలేక అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డ�
తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాష లు, భిన్న సంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్ఫూ ర్తి పరిఢవిల్లాలని మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలి తం దకింది.
“అది విగ్రహం కాదు, ఒక విప్లవం. నవ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. భరత జాతికి, యావత్ ప్రపంచానికే జ్ఞాన చిహ్నం. అంబేద్కర్ స్ఫూర్తిని దశదిశలా చాటిన ఘనత సీఎం కేసీఆర్ది. ఏటా ఆ మహనీయుడి జయంతి రోజున అవార్డులు
హైదరాబాద్ నగరం నడిబొడ్డున సాగరతీరంలో ఆకాశమంత ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి వారి మనసులు ఉప్�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆకాశాన్ని తాకేలా, సమసమాజానికి స్ఫూర్తి నింపేలా బాబాసాహెబ్ భారీ విగ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు మార్ అన్నారు. నిరుపేదలకు వైద్యం భారంకావద్దనే ఉద్దేశంతో సర్కా�
సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి కానున్నారని తెలంగాణ హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి-సీహెచ్ గోప్లా రం గ్రామాల మధ్యన కొన్ని సం�
గోళ్లపాడు కాలువ ఆధునీకరణతో త్రీటౌన్కు మహర్దశ పట్టిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.
పాత కలెక్టరేట్ భవనాన్ని అంబేద్కర్ భవన్గా మార్చి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మైనార్టీలు అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకొని 375మందికి శనివారం ద
సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారికి ఇచ్చిన హామీలతో పాటు అడుగకుండానే అనేక హామీలను నెరవేర్చారు. స్పెషల్ ఇంక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏస�
తెలంగాణలోని పలు భారీ జలాశయాలను, ఇతర ప్రాజెక్టులను సందర్శించిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఫిదా అయ్యారు. అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని కొనియాడారు. మల్లన�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఇటీవల జాతీయ అ వా
ఆదర్శమూర్తి అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంకు బండ్ వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికే గర్