ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన తేదీల ఆధారంగా త్వరలో నీరా కేఫ్ ప్రారంభించనున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. శనివా�
అణగారిన వర్గాల ఐకాన్గా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ ముందు, హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేయడమంటే దళిత జాతి మొత్తానికి సన్మానం చేయడ�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న
ఐక్యతతోనే అన్ని రంగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కులమతాలకతీతంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�
భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తునకు నిర్మించడం గర్వించదగిన పరిణామం. ప్రపంచంలోనే భారీ కాంస్య విగ్రహాన్ని భాగ్యనగరం నడిబొడ్డు
సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారికి ఇచ్చిన హామీలతో పాటు అడుగకుండానే అనేక హామీలను నెరవేర్చారు. స్పెషల్ ఇంక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏస�
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రం�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాతకు నిజమైన గౌరవాన్నిచ్చారని పలువురు ప్రముఖులు పేర్కొంటు�
ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి వంద మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో రూ.250 కోట్లతో మురుగున
తెలంగాణలో రెండు లక్షలకు చేరువలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టేలా నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అంకాలజీ బ్లాక్ నిదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ప్రస్తుతం ఉన్న 450 పడకల ఎంఎన్జే క�
డా.బీఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా హైదరాబాద్ మహానగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని రైతుబంధు సమితి రాష్ట్ర అ
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా విస్తరించిన అనంతరం తొలిసారి రాష్ర్టానికి వెలుపల మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సమావేశాన్ని నిర్వహించారు.
మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెల�