ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. రాయపర్తి గ్రామ శివారు మహబూబ్నగర్ గ్రా�
సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మంది
భారతదేశం మనందరిది. దీనిని సురక్షితంగా కాపాడుకుందాం. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. రాజీపడే ప్రసక్తే లేదు. అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హ�
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు. హైదర�
సైబర్ క్రైమ్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించిందన
చిత్తశుద్ధితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం” అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్�
ఆంధ్రా మంత్రులు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడకపోతేనే మంచిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ‘మా జోలికి రావద్దు. మా గురించి ఎక్కువగా మాట్లాడితే మీకే మం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన
సమాజంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ సారథ్యంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్
రుణ వర్ణ కాంతులు ఓ వైపు.. అస్తమిస్తున్న భానుడు మరో వైపు.. అత్యద్భుతమైన ఈ దృశ్యాలను తిలకిస్తూ ట్యాంక్బండ్పై సందడి చేస్తున్న సందర్శకులు.. వారి చేతిలోని బెలూన్ల పక్కనే దేశానికి దారి చూపిన రాజ్యాంగ నిర్మాత 12
రాజ్యాంగ నిర్మాత, విశ్వమానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న హైదరాబాదులో నిర్వహిస్తున్న మహా విగ్రహావిషరణకు రాష్ట్ర నలుమూలల నుంచి దళిత బహుజనులు పాల్గొని విజయవంతం చ�
దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అందని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రాష
రాజ్యాం గ నిర్మాత డాక్టర్ అంబేదర్ ఆశయ సాధనకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. దేశంలోనే తొలిసారిగా అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయ