KTR | మహబూబ్నగర్ : ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడే మాటల గురించి ఆలోచించకు. వాళ్ల గురించి ఆలోచించి జీవితంలో కొన్ని విలువైన సెకన్లను వృధా చేసుకోకు అని మంత్రి శ్రీనివాస్గౌడ్కు బీ�
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి.ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశిం�
‘నా గొంతులో ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. సెయింట్ గ్యాబ్రియల్�
దేశంలో మరెక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. త్వరలోనే రెండో విడుతలో భాగంగా మరిన్ని యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ఇప్పటికే సంతకం చేయడంతో త్వరల�
అనారోగ్యంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు పడవద్దనే ప్రభుత్వ దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ సాకారమవుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు.
సీఎం కేసీఆర్ సత్తా చాటి.. జాతీయ రాజకీయా ల్లో కీలకపాత్ర పోషించాలని, ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అజ్మీర్ ద�
పార్టీలో చేరిన వారు పాత, కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం హైదరాబాద్లో మంత�
గ్రామాల్లోకి వచ్చే పగటి వేషగాళ్ల గారడీ మాటలను నమ్మి మో సపోవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలుచేస్తున్న దమ్మున్న సర్కార్�
2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
గతానికి వర్తమానానికి మధ్య అక్షరాల వారధి కట్టాలనుకున్నప్పుడు వాదనా పటిమ ఒక్కటే చాలదు; వాస్తవాలనే ఉక్కు ఫలకలు కూడా అవసరం. అంతే తప్ప కేవలం పద విన్యాసం, పాద సన్యాసంతో మాత్రమే చరిత్రను చెక్కుతామంటే, అది రసహీన�
వైద్యారోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తు న్న 1336 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించినందుకు సీఎం కేసీఆర్కు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.