అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పదివేలు ఇప్పిస్తవా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నిలదీశా రు.
తెలంగాణకు తలమానికంగా నిలిచేలా ఐటీ కారిడార్లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ను నిర్మించనున్నట్టు హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస తెలిపారు. ఈ నెల 8న సీఎం కే చంద్రశేఖర్రావు దీనికి భూమి పూజ �
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు నర్సా పూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర ఇస్తున్నదని
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మంత్రి నివాసంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పుట్టిన రోజున ఓ విద్యార్థిని ఓ వినూత్న బహుమతినిచ్చి అభిమానాన్ని చాటుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్నవాణి తోలుకట్టాలోన
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు రకరకాల కారణాలతో నెత్తురు పారిన తెలంగాణలో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. పొలాలకు సాగునీళ్లు పారు�
రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రానున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ పరిగి పట్టణ
సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస, శాంతి, సహనంతో ప్రకృతితో మమేకమై జీవించాలనే మహాబోధి గౌతమబుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత స�
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. శు
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ పలు వేదికలపై మాట్లాడారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.
గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017, జూలైలో ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలొ గొర్రెలు అందుకున్న ఎంతో మంది సంపదను పెంచ�