మణిపూర్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది.
తాగునీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. అందులో ఎండాకాలం వచ్చిందంటే చాలు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కెది. మండల ప్రజలు కేవలం బోరు, బావుల నీటి పైనే ఆధారపడి గొంతులు తడుపుకునేవారు. వర్�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
అన్నదాతలు అధైర్యపడొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసినా కూడా పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. శనివారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు సోషల్మీడియా వ
ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నె�
ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పం మంచి ఫలితాలను ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ నగరంలో ఐటీ ఎకోసిస్టం బాగా రూపుదిద్దుకొంటున్నదని, ఎల్అండ్టీ, హెక�
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేసి, పట్టాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని మొండ్రాయి, నార్లవాయి గ్ర�
వేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంతే వేగంగా నిధుల వరదను పారిస్తున్నది. నిధులు లేక సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడిన హుస్నాబాద్ నేడు సమస్యలను అధిగమించి అభివృద్�
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల వరద కొనసాగుతున్నది. పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు నిస్తూ ప్రతిష్ఠాత్మకంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు తమ ఆసక్తి ఉన్న రంగాల్లో రూ.10 లక్షల విలువైన యూన
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు
BRS | బీఆర్ఎస్ పార్టీ(Brs Party) ఆవిర్భావ వేడుకలను లండన్(London) నగరం లోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్(NRI) యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.