స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో పాలన సాగాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజలకు పాలనను చేరువ చేయడంతోనే ఇది సాధ్యమని ఆ దిశగా అడుగులు వేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ వ
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ను ఎట్టకేలకు పూర్తి చేసుకున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ వానకాలం సీజన్లోనే సీఎం కేసీఆర్ను తీసుకొచ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకా
సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కన్నా గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని పేర్కొన్నా�
సీఆర్తోనే దేశం సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నస్రుల్లాబాద్ మండలం �
తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తూ అడ్డదారిన అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్న బీజేపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ అన్నారు.
సికూన అయిన పదేండ్ల తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోటీపడుతున్నదని, అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంలో పంజాబ్ రాష్ర్టాన్ని దాటేసిన తెలంగ
రైతులు ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రైతన్నల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారికి అండగా నిలుస్తున్నా, వారి ని చ
రక్తదానాన్ని ప్రోత్సహించటానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద
ఇంటింటా సంక్షేమ సౌరభం వెల్లివిరు స్తున్నది. అన్ని వర్గాల బాగు కోసం పక్షపాతం లేకుండా పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవు డయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున�
ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పేట మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికసాయం అందించి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీల్లోని వృత్తికులాల్లో ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభ�