సీఎం కేసీఆర్ మంచిర్యాల వేదికగా మరో రెండు అద్భుత పథకాలకు అంకురార్పణ చేశారు. బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయం, రెండో విడుత గొర్రెల పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెంతకు పాలన వచ్చినట్లయ్యిందని సీఎం కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 55 కోట్ల తో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్
‘దళితబంధు గొప్ప పథకం., నిరుపేదల పాలిట వరం’ అంటూ మహారాష్ట్ర సర్పంచుల బృందం కితాబిచ్చింది. ఈ స్కీం కింద నెలకొల్పిన షాపులు, ఇతర యూనిట్లు చాలా బాగున్నాయని ప్రశంసించింది. శుక్రవారం మహారాష్ట్ర సర్పంచుల బృందం మ�
పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905ల�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా
బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆ
స్వరాష్ట్రంలో పాలన ప్రజలకు చేరువైంది. తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం పాలన ప్రజలకు దగ్గర కావడంతోపాటు పరుగులు పెడుతోంది. జిల్లావాసులు ఒకప్పుడు తమ గోడు చెప్పకుందామంటే ప
కులవృత్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని బీసీ కులవృత్తుల పథకం లబ్ధిదారు కుందారపు మురళి అన్నారు. మంచిర్యాలలో బీసీ కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన�
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం పురోగతి చెందుతున్నదని, గడిచిన తొమ్మిదేండ్ల అనుభవాలతో రానున్న పదేండ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించుకుందామని రాష్ట్ర ప్రణాళికా సం�
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ... ‘తెలంగాణ సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు గొప్ప చోదకశక్తిగా పనిచేశాయి’ అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలతో భరోసా కల్పించడం జరిగిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎన�