తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�
దేశ అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయ న స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్స
నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలిక�
రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116 పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116కు పెంచుతున్నట్టు శుక్రవారం మంచిర్యాల బహిరంగ సభలో
చెరువుల పండుగకు హాజరై, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై మృతిచెందిన నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరినెమలిపూర్కు చెందిన వడ్త్యా పాండునాయక్ కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.5 లక్షల ఎక్స
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు రాగా, తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలతో జనసునామీని తలపించింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలిరాగా, జిల్లా క�
ధరణి కావాలా? వద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించగానే లక్షలాది జనం ముక్త కంఠంతో కావాలి..కావాలంటూ హోరెత్తించారు. ధరణి కావాలనుకునే వారు చేతులు లేపండి అనగానే లక్షలాది సభికులు ఒక్కసారిగా చేతులు పైకి లేపారు.
తెలంగాణ దశాబ్ధి ఉత్సావాలలో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకలకు ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్బెడ్రూం లబ్ధిదారులతో పాటు గొల్లకుర్�
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ�
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగ�
మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ పాలననే మరోసారి రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉంటే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాల�