బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను ఒక ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు
రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంతోపాటు నేడు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులే కీలకపాత్ర పోషించారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో సంబంధింత అధికారులతో శనివార
వికేంద్రీకరణతో ప్రజలకు చేరువైందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స�
ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలను పునః వ్యవస్థీకరించి, ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి ప థంలో పయనిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ
సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్యాంగులకు పూర్తి ఆసరాగా నిలుస్తున్నారు. వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఆసరా పింఛన్తో ఆర్థికంగా అండగా ఉంటున్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పడిన పొతంగల్ మండల కేంద్రంలో శనివారం ‘సుపరిపాలన దినోత్సవం’ నిర్వహిం�
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలనను సాగిస్తూ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం సు�
పొగిడేవారు ఎంతైనా పొగడవచ్చు. తిట్టేటోళ్ళకు మరీ అన్ లిమిటెడ్ కావొచ్చు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డామని తమను తాము మోసం చేసుకొన్నా, చేసుకోకపోయినా ఇతరుల మెదడులో విషబీజాలు నాటేందుకు దుస్సాహసం చేయొచ్చు.
గోల్కొండ బోనాలకు ప్రభుత్వం రూ.10 లక్షలను కేటాయించిందని, వాటిని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను ఘ
దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ భాష, యాసను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసడించుకున్నారు. తెలంగాణ భాష అసలు భాషే కాదన్నారు. తెలంగాణలో కవులు, రచయితలే లేరన్నారు. తెలంగాణను అభివృద్ధి పరంగానే కాక భాష, యాస, స�
ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగని
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. దివ్యాంగుల పింఛన్ను వచ్చె నెల నుంచి మరో వెయ్యి పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ శుక
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్