Speaker Pocharam | అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivas reddy) అన్నారు.
CM KCR | మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జ�
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పంచాయతీలకు ప�
మహారాష్ట్రలో (Maharashtra) గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది. మరఠ్వాడాలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR).. నేడు నాగ్పూర్లో (Nagpur) పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభి�
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
గత నెల 22న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహారాష్ర్టలో మొదలైంది. ఒక ప్రభంజనంలా ఇది కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.
వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అద్భుతమైన ప్రగతి సాధించామని, దేశంలో ఏ అవార్డులు ప్రకటించినా 30 నుంచి 40 శాతం తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ�
పల్లె ప్రగతి పేరుతో నెల నెలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఆయా పల్లెలకు వన్నె తెస్తున్నాయి. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలకు ని�
తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్రీన్ యాపిల్ అవార్డులను వి�
తెలంగాణ గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు మేలిమి ముత్యాలను అందిస్తున్నాయి. చదువుల్లోనే కాదు ఆటల్లోనూ తాము ఎవరికీ
తీసిపోమని చాటిచెబుతున్నా�
రాష్ట్ర వైద్య రంగంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేసుకొని, చాలా పురోగమించాం. ఒక్క మాటలో వివరించాలంటే 2014లో వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.2,100 కోట్లు మాత్రమే. 2023-24లో కేటాయింపులు రూ.12,367 కోట్లు. దీన్ని బట్టే �
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన, ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సంప్రదాయ పార్టీలు చిత్తశుద్ధిలేని కార్యాచరణతో మూ