సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం హర్షణీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సీతమ్మసాగర్ బహుళ ప్రయోజన ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ స�
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా �
విద్యారంగ చరిత్రలో సీఎం కేసీఆర్ విప్లవం సృష్టించారని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కొనియాడారు. జిల్లాకో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దకుతుందని అన్నారు.
వైద్యఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకె.ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డిలోని కళాభారతిలో బుధవార�
మహారాష్ట్రలోని వార్ధా జిల్లా ఆర్వీ విధానసభ బీఆర్ఎస్ ఇన్చార్జి జైకుమార్ బేల్ఖడే బుధవారం రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేరుమీద సుమారు 5 వేల మంది రైతులకు అందజేశారు.
పల్లెటూళ్లు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహంతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మన పల్లెల విజయసోపానాలు దేశంలో మార్మోగుతున్నాయి. జాతీయ అవార్డులు వరుస కడుతున్నాయి. రాష్ట్ర ప్ర�
మహారాష్ట్రలో గులాబీ ప్రభంజనం సృష్టిస్తున్నది. తమ రాష్ట్రంలోనూ తెలంగాణ మాడల్ను అమలు చేయాలని అక్కడి రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(గురువారం)నాగ్పూర్లో బీఆర్ఎస్పార్టీ కార్యా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వైద్యరంగంలో పెనుమార్పులు సంభవించాయని.. మహబూబ్నగర్ వంటి పట్టణాల్లోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తున్నదని క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ త
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ‘పల్లెలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్న’ గాంధీజీ మాటల స�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ అంబేదర్ భవన్లో వై�
నాడు సమైక్య పాలకుల హయాంలో పల్లెలు కనీస వసతులకు నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాగునీటి కొరత, గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు వంటి సమస్యలతో నిత్యం నరకయాతనపడేవారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ సుపరిపాలనల
పల్లె ప్రగతితో ఊర్లకు కొత్త కళ వచ్చింది. గ్రామాల సమ గ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకున్నది. పల్లె ప్రగతిలో నిర్దే శించిన అన్ని ప్రమాణాల్లోనూ ఆరు జిల్లాలు ఆదర్శ�
ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి.