సోలాపూర్ వాసులు ఏండ్లుగా కంటున్న కల సాకారమైంది. విమాన సర్వీసులకు అడ్డుగా ఉన్న సిద్ధేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ చిమ్నీని అధికారులు ఎట్టకేలకు పడగొట్టారు. అక్రమంగా నిర్మించిన చిమ్నీని పడగొట్టాలంటూ తొమ్మి�
సమైక్య రాష్ట్రంలో అరకొర నిధులతో పట్టణాభివృద్ధి కుంటుపడగా స్వరాష్ట్రంలో నిధుల వరదతో ఆర్మూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఆర్మూర్ల�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో పల్లెలకు పట్టం కట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. పల్లెలను సమగ్రాభివృద్ధి చేసి బంగారు తెలం
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
గురుకులాల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తెలిపింది. ఆయా పోస్టుల పరీక్షలు ఆగస్టు 1 నుంచ�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖ�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది శిథిలమైన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. విరిగిన, వాలిన వి
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల సమగ్రాభివృద్ధిని సాధించాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మార్చ
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ప
ఉమ్మడి పాలనలో సత్తుపల్లి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా సమస్యలు తాండవించేవి.. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో పట్టణం తిరుగులేని ప్రగతిని సాధించింది..
మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి ది నోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మొదట గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ఎదుట జాతీయ పతాకాన్ని ఎ గురవేశారు.
ఓ రోజు ఉదయం ఒక పారిశ్రామికవేత్త పోన్జేసి ‘మీరు 2 రోజులు పవర్ హాలిడే ఇస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో నివాసం ఉంటున్న కార్మికులు నీళ్లు పట్టుకోవడానికిగాను గంటసేపు కరంటు ఇవ్వగలరా?’ అని అభ్యర్థించారు. ఉన్నతాధి