బల్కంపేట ఎల్లమ్మకు దాతలు సమకూర్చిన స్వర్ణ కవచానికి జరుగుతున్న సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ఈ విశేష పూజా కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు ప్రభుత�
జానపద కళారూపాల వారసత్వాన్ని వేల సంవత్సరాలుగా మౌఖికంగా కొనసాగిస్తూ ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ఠను ఉన్నత శిఖరాల మీద నిలబెడుతున్నారు. ఇంతగొప్ప ప్రాధాన్యం సంతరించుకున్న ఈ భూమి పుత్రులను పరాయి పాలనలో ఆదుకు�
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతున్నది. ఈ క్రమంలో ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించిన న్యాయవాద సమాజాన్ని ఆదుకోవడాన
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి అని, పల్లె, పట్టణ ప్రగతితోనే గుణాత్మక మార్పులు సంభవిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
ఏండ్ల తరబడి ఏదో ఒక గ్రామపంచాయతీకి ఆవాసంగా ఇతరుల ఏలుబడిలో ఉన్న తండాలు నేడు అస్థిత్వ పతాకను ఎగురవేస్తున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తు�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. మహారాష్ట్ర బతుకును మార్చే భాగ్యరేఖ అని ఆ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా రాజూరా తాలూకావాసి బాబురావు మస్కే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద�
మున్సిపాలిటీలు దినదినాభివృద్ధిని సాధిస్తున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతోనే అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగా�
తెలంగాణ హరితనిధి (తెలంగాణ గ్రీన్ఫండ్)కు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు. బేగంపేట
బీసీ కులవృత్తులు, చేతి వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇటీవల ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 2 లక్షలకుప�
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మిగతా 8 జిల్లాల్లోనూ మెడిక�
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విజన్ కారణంగా పల్లెలు, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అ�